Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Leader Manohar About Praja Sangrama Yatra 5th Phase

Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్‌ మ్యాప్‌ ఆవిష్కరణ

Published Date :November 25, 2022 , 10:12 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్‌ మ్యాప్‌ ఆవిష్కరణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత లోగోను, రూట్ మ్యాప్ ను బీజేపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ఇంచార్జీ గంగిడి మనోహార్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 5 విడత ఈ నెల 28న ప్రారంభమవుతుందని, అడెల్లి పోచమ్మ దేవాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభమై డిసెంబర్ 17న కరీంనగర్‌లో ముగుస్తుందని ఆయన వెల్లడించారు. భైంసా పట్టణంలో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read : Beetroot Benefits : బీట్ రూట్‌తో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. బహిరంగ సభలో నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ తన అనుచరులతో కలిసి పార్టీ లో చేరుతారని ఆయన వెల్లడించారు. ఇరవై రోజుల పాటు 5వ విడత పాదయాత్ర జరుగుతుందని మనోహర్‌రెడ్డి తెలిపారు. \
Also Read :Bandi Sanjay : రాష్ట్రంలో అవినీతి కుటుంబం పాలన కొనసాగుతున్నది

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద సభలు నిర్వహిస్తామని, సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరవుతారన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ముగింపు సభ నిర్వహిస్తామని, 8 అసెంబ్లీల గుండా పాదయాత్ర జరుగుతుందన్నారు. పాదయాత్రలో చేరికలు భారీగా ఉంటాయని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • BJP Manohar Reddy
  • breaking news
  • latest news

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions