Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం ప్రజలందరినీ మొక్కలు నాటేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వివిధ అంశాలపై మాట్లాడారు.
Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా జర్రుంటే సచ్చి పోయేటోళ్లు..
Also Read
- Pakistan: "మాది సింధు నాగరికత".. నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసి మూడోసారి నరేంద్ర మోడీకి భారత ప్రధానిని గెలిపించుకున్నారని.. దేశాభివృద్ధి పథంలో బీజేపీకి తిరుగులేదని అన్నారు. వికసిత్ భారత్ అంటే అందరినీ అభివృద్ధి దిశగా నడిపించినపుడే సాధ్యమవుతుంది అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ధృడమైన నాయకత్వం కావాలని ప్రజలు ఆశించి 2014లో మార్పును తీసుకొచ్చారు. అప్పటినుంచి ప్రధాని మోదీ “సబ్ కే సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్” అనే నినాదంతో దేశాన్ని అవినీతి రహిత పాలనవైపు నడిపించారని ఆమె అన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పేదవారికి మేలు చేసే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. అలాగే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు అనుభవించిన రాక్షస పాలనకు ముగింపు పలికే విధంగా 2024లో ఎన్డీయే కూటమికి అధికారం ఇచ్చారన్నారు. గ్రామీణ అభివృద్ధికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, రాష్ట్రాన్ని కూడా ఆ దిశగా మద్దతు ఇస్తున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pakistan: “మాది సింధు నాగరికత”.. నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
-
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
-
ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
-
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!