Ganesh Immersion: ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు కల్పించాలన్నారు. దీంతో ట్యాంక్ బండ్ లేపాక్షి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Roja: అర్థమైందా రాజా..! చంద్రబాబుకు మంత్రి కౌంటర్
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి & వీహెచ్ పీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని తెలిపారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం అసమర్ధత అని అన్నారు. ఈ ఏడాది కూడా పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాడం చాలా కష్టమని.. గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకుండా ప్రభుత్వం జోక్యం తీసుకోవాలని కోరారు. లేదంటే శాంతి యుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టు తీర్పుతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. నిమజ్జనం రెండు రోజుల ముందు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెబుతున్నారు. త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Minister Harish Rao: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు..?
ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని ట్యాంక్ బండ్ పై మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. నిమజ్జనం హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకులు ఆందోళన నిర్వహించారు. హిందు పండుగల పై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని.. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనం పై ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!