Ganesh Immersion: ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు కల్పించాలన్నారు. దీంతో ట్యాంక్ బండ్ లేపాక్షి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Roja: అర్థమైందా రాజా..! చంద్రబాబుకు మంత్రి కౌంటర్
Also Read
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి & వీహెచ్ పీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని తెలిపారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం అసమర్ధత అని అన్నారు. ఈ ఏడాది కూడా పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాడం చాలా కష్టమని.. గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకుండా ప్రభుత్వం జోక్యం తీసుకోవాలని కోరారు. లేదంటే శాంతి యుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టు తీర్పుతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. నిమజ్జనం రెండు రోజుల ముందు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెబుతున్నారు. త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Minister Harish Rao: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు..?
ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని ట్యాంక్ బండ్ పై మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. నిమజ్జనం హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకులు ఆందోళన నిర్వహించారు. హిందు పండుగల పై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని.. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనం పై ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
-
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
-
OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
-
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్లో బయటపెట్టిన విశాల్
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!