Audimulapu Suresh: ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం
సీఎం జగన్ నేడు జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష జరుగుతుందని తెలిపారు. మండలానికి రెండు సచివాలయాలలో ఒక్కోరోజు క్యాంపులు జరుగుతాయని, ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. 11 రకాల సర్టిఫికెట్లు అదేరోజు జారీ చేస్తామని, 1902 ద్వారా ఇప్పటికే వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 99.5 శాతం ప్రజలకు లబ్ది చేకూర్చామని, సీఎం జగన్ అందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేపట్టామన్నారు.
అంతేకాకుండా.. ‘ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నాం.
Also Read : JoSAA Counselling: జూన్ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్ సీట్ల కేటాయింపు
Also Read
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
- Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్పై డీఎంకే ఘాటు విమర్శలు
- Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఈదురుగాలులకు ముగ్గురు రైతుల మృతి..
నాలుగు వారాలపాటు జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నాం. 26 జిల్లాలకు 26 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. వారి పర్యవేక్షణలో సురక్ష కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వి పిచ్చిమాటలు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. రెండు సార్లు సీఎంని చేయమని అడగటం ఏంటి?. అసలు ఎమ్మెల్యేనే కాలేదు. రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరిగిందా? లేదా? అని మేము అడిగిమరీ పనులు చేస్తున్నాం. అదేమంటే అవినీతి అంటూ పవన్ మాట్లాడుతున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తుంటే ఇక అవినీతి ఎక్కడ జరుగుతుంది?. ఎస్సీలకు అందుతున్న పథకాల గురించి త్వరలోనే శ్వేతపత్రం అందిస్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళం చేయాలని చూస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు. విజయవాడలో రూ.350 కోట్లతో. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతన్నాం. టీడీపీ వారు అవివేకంతో మాట్లాడుతున్నారు.’ అని ఆయన అన్నారు.
Also Read : Arab Countries: అరబ్ దేశాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువ
తాజావార్తలు
-
Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
-
Siri Hanmanth: ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ బాటలో మరో బ్యూటీ..
-
CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
-
Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్
-
Tamil Nadu: స్టాలిన్ భిక్షతో గెలిచి.. విజయ్ పంచన చేరుతారా? కాంగ్రెస్పై డీఎంకే ఘాటు విమర్శలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!