Audimulapu Suresh: ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ నేడు జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష జరుగుతుందని తెలిపారు. మండలానికి రెండు సచివాలయాలలో ఒక్కోరోజు క్యాంపులు జరుగుతాయని, ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. 11 రకాల సర్టిఫికెట్లు అదేరోజు జారీ చేస్తామని, 1902 ద్వారా ఇప్పటికే వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 99.5 శాతం ప్రజలకు లబ్ది చేకూర్చామని, సీఎం జగన్ అందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేపట్టామన్నారు.
అంతేకాకుండా.. ‘ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నాం.
Also Read : JoSAA Counselling: జూన్ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్ సీట్ల కేటాయింపు
Also Read
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Bandla Ganesh: 'పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే'.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
నాలుగు వారాలపాటు జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నాం. 26 జిల్లాలకు 26 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. వారి పర్యవేక్షణలో సురక్ష కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వి పిచ్చిమాటలు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. రెండు సార్లు సీఎంని చేయమని అడగటం ఏంటి?. అసలు ఎమ్మెల్యేనే కాలేదు. రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరిగిందా? లేదా? అని మేము అడిగిమరీ పనులు చేస్తున్నాం. అదేమంటే అవినీతి అంటూ పవన్ మాట్లాడుతున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తుంటే ఇక అవినీతి ఎక్కడ జరుగుతుంది?. ఎస్సీలకు అందుతున్న పథకాల గురించి త్వరలోనే శ్వేతపత్రం అందిస్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళం చేయాలని చూస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు. విజయవాడలో రూ.350 కోట్లతో. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతన్నాం. టీడీపీ వారు అవివేకంతో మాట్లాడుతున్నారు.’ అని ఆయన అన్నారు.
Also Read : Arab Countries: అరబ్ దేశాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువ
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!