JoSAA Counselling: జూన్ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్ సీట్ల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JoSAA Counselling: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ, ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్ల కేటాయింపును జూన్ 30న ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపును ఈ నెల 25న ప్రకటిస్తుంది. ఇందుకు సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపు వివరాలను జోసా విడుదల చేసింది.
Read also: Bhanu Sree Hot Pics: గ్లామర్ డోస్ పెంచేసిన భాను శ్రీ.. హాట్ అందాలతో కవ్విచేస్తోందిగా!
Also Read
- IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే...! IVF ముసుగులో ఇంత దారుణమా
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితా జూన్ 25న విడుదల చేయనుంది. అభ్యర్థులు josaa.nic.inలో జాబితాను చూసుకోవాలని సూచించింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జూన్ 25న JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది. కౌన్సెలింగ్ రౌండ్లో పాల్గొనేవారు జోసా అధికారిక వెబ్సైట్ josaa.nicలో మాక్ సీట్ల కేటాయింపు జాబితాను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం రెండవ మాక్ సీట్ కేటాయింపు జాబితాను జూన్ 27న అందుబాటులో ఉంచుతారు. JoSAA కౌన్సెలింగ్లో నమోదు చేసుకోవడానికి జూన్ 28 తుది గడువు. డేటా సరిచేసుకోవడానికి, వెరిఫికేషన్ మరియు కేటాయించిన సీట్ల ధ్రువీకరణ జూన్ 29న జరుగుతుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను ఈ నెల 30న విడుదల చేయనున్నారు.
Read also: Devara: నాలుగు నెలల్లో నాలుగు భారీ షెడ్యూల్స్ కంప్లీట్…
దేశంలోని ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2023ని రెండు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో సుమారు 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్-2023కి అవకాశమిచ్చారు. జేఈఈ అడ్వాన్స్ డ్కు 1.83 లక్షల మంది హాజరయ్యారు. అందులో సుమారు 43వేల మందిని అర్హులుగా ప్రకటించారు. 43 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి జోసా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వరా సీట్ల కేటాయింపును జోసా చేయనుంది.
తాజావార్తలు
-
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
-
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!