Israel-Iran: ఇజ్రాయెల్కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశాలు!.. యుద్ధం జరిగితే ఎవరికి మద్దతివ్వాలనే దానిపై నిర్ణయం
- ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ
- యుద్ధం ప్రారంభమైతే తటస్థంగా ఉంటామన్న అరబ్ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran: హిజ్బుల్లా, ఇరాన్తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఇజ్రాయెల్కు దెబ్బగా పరిగణించబడుతోంది, ఎందుకంటే ఏప్రిల్లో ఇరాన్ దాడి సమయంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చాయి.
Read Also: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల హతం..
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇజ్రాయెల్పై ఇరాన్ అతిపెద్ద దాడి
ఖతార్ నిర్వహించిన ఆసియా దేశాల సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ అరబ్ దేశాలు, ఇరాన్ మంత్రులు ఉద్రిక్తతను తగ్గించడంపై పరస్పర చర్చలను కేంద్రీకరించినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఈ వారం మంగళవారం (అక్టోబర్ 1) ఇరాన్ ఇప్పటివరకు ఇజ్రాయెల్పై అతిపెద్ద దాడి చేపట్టింది. గాజా, లెబనాన్లలో హమాస్, హిజ్బుల్లా సీనియర్ నాయకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడిని చేపట్టినట్లు ఇరాన్ అభివర్ణించింది. శుక్రవారం, అక్టోబర్ 4, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన ప్రసంగంలో ఇజ్రాయెల్పై క్షిపణి దాడిని ‘అత్యల్ప శిక్ష’గా అభివర్ణించారు.
ఇజ్రాయెల్ ప్రతీకార బెదిరింపు
అయితే, తమ దాడి ముగిసిందని, అయితే ఇజ్రాయెల్ ఏదైనా రెచ్చగొట్టే చర్య తీసుకుంటే అది మళ్లీ లక్ష్యంగా ఉంటుందని టెహ్రాన్ పేర్కొంది. అదే సమయంలో, ఇరాన్ దాడికి ధీటుగా సమాధానం ఇస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.ప్రతీకారంగా ఇరాన్లోని చమురు ఉత్పత్తి కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని యూఎస్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నింటిలో టెన్షన్ని తగ్గించే అంశం అగ్రస్థానంలో ఉందని ఒ రాయిటర్స్ పేర్కొంది. గల్ఫ్ చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించనప్పటికీ, ఇజ్రాయెల్కు మద్దతుగా ప్రత్యక్ష జోక్యం ఉంటే ఈ ప్రాంతంలో దాని ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!