Goutam Sawang: హైకోర్టుకు హాజరైన APPSC ఛైర్మన్ గౌతం సవాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం దామోదర్ సవాంగ్ హైకోర్ట్ కు హాజరయ్యారు. తనకు పోస్టింగ్ ఇవ్వటం లేదని గతంలో పిటిషన్ వేశాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాడు సదర్ సబ్ ఇన్ స్పెక్టర్. ఈ కేసులో కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు గౌతం సవాంగ్.
ఇదిలా ఉంటే మరో ఐఎఎస్ అధికారి కూడా కోర్టుకి హాజరయ్యారు. ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసిన ఉద్యోగికి జీతం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయని పూనం మాలకొండయ్యపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీంతో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు పూనం మాలకొండయ్య.
Also Read
- Vaibhav Sooryavanshi: "వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే".. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
మరోవైపు కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. NBW జారీ చేసింది నూజివీడు కోర్టు. 2018లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేసిన కేసులో తాజాగా వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది.
Read Also: Pawan Kalyan: అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!