Goutam Sawang: హైకోర్టుకు హాజరైన APPSC ఛైర్మన్ గౌతం సవాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం దామోదర్ సవాంగ్ హైకోర్ట్ కు హాజరయ్యారు. తనకు పోస్టింగ్ ఇవ్వటం లేదని గతంలో పిటిషన్ వేశాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాడు సదర్ సబ్ ఇన్ స్పెక్టర్. ఈ కేసులో కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు గౌతం సవాంగ్.
ఇదిలా ఉంటే మరో ఐఎఎస్ అధికారి కూడా కోర్టుకి హాజరయ్యారు. ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసిన ఉద్యోగికి జీతం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయని పూనం మాలకొండయ్యపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీంతో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు పూనం మాలకొండయ్య.
Also Read
మరోవైపు కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. NBW జారీ చేసింది నూజివీడు కోర్టు. 2018లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేసిన కేసులో తాజాగా వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది.
Read Also: Pawan Kalyan: అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..