Goutam Sawang: హైకోర్టుకు హాజరైన APPSC ఛైర్మన్ గౌతం సవాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం దామోదర్ సవాంగ్ హైకోర్ట్ కు హాజరయ్యారు. తనకు పోస్టింగ్ ఇవ్వటం లేదని గతంలో పిటిషన్ వేశాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాడు సదర్ సబ్ ఇన్ స్పెక్టర్. ఈ కేసులో కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు గౌతం సవాంగ్.
ఇదిలా ఉంటే మరో ఐఎఎస్ అధికారి కూడా కోర్టుకి హాజరయ్యారు. ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసిన ఉద్యోగికి జీతం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయని పూనం మాలకొండయ్యపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీంతో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు పూనం మాలకొండయ్య.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
మరోవైపు కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. NBW జారీ చేసింది నూజివీడు కోర్టు. 2018లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేసిన కేసులో తాజాగా వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది.
Read Also: Pawan Kalyan: అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!