Buggana Rajendranath Reddy: సర్కారుపై అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buggana Rajendranath Reddy: దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఏదనిపిస్తే అనిపిస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వాళ్లు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు తెచ్చి కనీవినీ ఎరగని పనులు చేశామని మంత్రి తెలిపారు.
Also Read: AP CM Jagan: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్..
Also Read
అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయని.. కేవలం ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పే చేశామన్నారు. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేక పోయారన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ నిధులు తెచ్చామని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
-
US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
-
Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
-
China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!