Deputy CM Narayana Swamy: టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..! యూనివర్సిటీలోనే చంద్రబాబు విద్యార్థులను రెండుగా చీల్చాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Narayana Swamy: టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ సంచలన ఆరోపణలు చేవారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. నన్ను చంద్రబాబు.. నారాయణ స్వామి ఒక బానిస లాగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు.. ఎక్సైజ్ ని పెద్దిరెడ్డి చూస్తున్నాడు.. నారాయణ స్వామికి టీ, కాఫీ నీళ్లు దక్కడం లేదు అన్నారు.. నాకు ఇచ్చిన మంత్రి పదవినీ ఎలా చేశానో ప్రజలకు, డిపార్ట్ మెంట్ కు తెలుసు అన్నారు. నేను ఎప్పుడూ బానిసగా ఎవ్వరి కిందా పని చేయడం లేదన్న ఆయన.. చంద్రబాబు.. యూనివర్సిటీలోనే విద్యార్థులను రెండుగా చీల్చాడని మండిపడ్డారు.. చంద్రబాబు మమ్మల్ని అడి పోసుకుంటాడన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు తిరుపతి వచ్చినా ఆయన హెలికాప్టర్ లో నన్ను తిప్పుతాడు.. పెద్దిరెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నాడు.. అవినీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
Read Also: PM Modi: “కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు”.. రాహుల్ గాంధీపై సెటైర్లు..
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఇక, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిని ఎర్ర చందనం స్మగ్లర్ అని చంద్రబాబు అంటున్నాడు అని ఫైర్ అయ్యారు. మా నియోజక వర్గంలో 1200 కోట్లు ఇప్పటి వరకు పనులు చేశాను అని వెల్లడించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చంద్రబాబు రాళ్లు వేయించాడని విమర్శించారు. వైఎస్ షర్మిల మధ్య నిషేధం గురించి అడగడం నేను ఆమె విజ్ఞతకే వదిలేస్తానన్న ఆయన.. చంద్రబాబు మద్యపానం పూర్తిగా వదులుతాను అంటున్నారు.. చంద్రబాబు, షర్మిలమ్మ, పురంధేశ్వరి అంతా ఒక్కటే అని ఆరోపించారు. చంద్రబాబు.. కాంగ్రెస్ ఒక్కటేనన్న ఆయన.. నేను అవినీతిపరుడు అని ఆ స్థానం నుండి మార్చితే బాధపడలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ నన్ను ఎంపీగా పొమ్మంటే నేను వెళ్లలేను అని చెప్పా.. ఎమ్మెల్యే కావాలి అని అడిగాన్నారు. ఇక, ఎన్నికల ముందు కొత్త బ్రాండ్ లను ఎందుకు దించామో అధికారుల నుండి వివరణ తీసుకుని చెబుతానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!