Wayanad: 4రోజుల తర్వాత శిథిలాల నుంచి సురక్షితంగా నలుగురు..308కి చేరిన మరణాలు
- కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం ఘటన
- నాలుగు రోజులు గడిచినా ఇంకా సజీవంగా బయకు వస్తు్న్న బాధితులు
- ఈ రోజు శిథిలాల నుంచి నలుగురిని కాపాడిన ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు. వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యం ఈ రోజు శిథిలాల నుంచి 4 మందిని సజీవంగా కనుగొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వాయనాడ్లోని పడవెట్టి కున్ను ప్రాంతంలో శిథిలాల కింద కూరుకుపోయిన వీరిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది.
READ MORE: Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
నలుగురిని కాపాడేందుకు అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ సమయంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ల్యాండ్ చేయబడింది. అయితే, రెస్క్యూలో రక్షించబడిన ఇద్దరు మహిళల్లో ఒకరికి కాలికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 308 మంది మరణించారు. అయితే.. రెస్క్యూలో పాల్గొన్న రెస్క్యూ వర్కర్లు ఇప్పటివరకు 195 మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు. మిగిలిన వ్యక్తులవి కొన్ని శరీర భాగాలు మాత్రమే గుర్తించారు. 105 మంది మృతదేహాలలో కొన్ని భాగాలు మాత్రమే లభించాయి. ఆయా భాగాల ఆధారంగా వారి మరణం నిర్ధారించబడింది.
READ MORE:Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని
40 బృందాలు సహాయక చర్యల్లో…
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు 40 రెస్క్యూ వర్కర్ల బృందాలు ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను ప్రభావవంతంగా చేయడానికి, శోధన ప్రాంతాన్ని 6 వేర్వేరు భాగాలుగా విభజించడం గురించి చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతాలలో మొదటిది అట్టమల, అరన్మల. రెండవ ప్రాంతం ముండకై, మూడవ ప్రాంతం పుంజరిమట్టం, నాల్గవ ప్రాంతం వెల్లలార్మల గ్రామ రహదారి, ఐదవ ప్రాంతం జీవీహెచ్ఎస్ఎస్ వెల్లలార్మల. ఆరవది నది దిగువ ప్రాంతంగా విభజించారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!