Wayanad: 4రోజుల తర్వాత శిథిలాల నుంచి సురక్షితంగా నలుగురు..308కి చేరిన మరణాలు
- కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం ఘటన
- నాలుగు రోజులు గడిచినా ఇంకా సజీవంగా బయకు వస్తు్న్న బాధితులు
- ఈ రోజు శిథిలాల నుంచి నలుగురిని కాపాడిన ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు. వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యం ఈ రోజు శిథిలాల నుంచి 4 మందిని సజీవంగా కనుగొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వాయనాడ్లోని పడవెట్టి కున్ను ప్రాంతంలో శిథిలాల కింద కూరుకుపోయిన వీరిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది.
READ MORE: Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
Also Read
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
నలుగురిని కాపాడేందుకు అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ సమయంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ల్యాండ్ చేయబడింది. అయితే, రెస్క్యూలో రక్షించబడిన ఇద్దరు మహిళల్లో ఒకరికి కాలికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 308 మంది మరణించారు. అయితే.. రెస్క్యూలో పాల్గొన్న రెస్క్యూ వర్కర్లు ఇప్పటివరకు 195 మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు. మిగిలిన వ్యక్తులవి కొన్ని శరీర భాగాలు మాత్రమే గుర్తించారు. 105 మంది మృతదేహాలలో కొన్ని భాగాలు మాత్రమే లభించాయి. ఆయా భాగాల ఆధారంగా వారి మరణం నిర్ధారించబడింది.
READ MORE:Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని
40 బృందాలు సహాయక చర్యల్లో…
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు 40 రెస్క్యూ వర్కర్ల బృందాలు ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను ప్రభావవంతంగా చేయడానికి, శోధన ప్రాంతాన్ని 6 వేర్వేరు భాగాలుగా విభజించడం గురించి చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతాలలో మొదటిది అట్టమల, అరన్మల. రెండవ ప్రాంతం ముండకై, మూడవ ప్రాంతం పుంజరిమట్టం, నాల్గవ ప్రాంతం వెల్లలార్మల గ్రామ రహదారి, ఐదవ ప్రాంతం జీవీహెచ్ఎస్ఎస్ వెల్లలార్మల. ఆరవది నది దిగువ ప్రాంతంగా విభజించారు.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!