Abhishek Sharma: అభిషేక్ శర్మ చరిత్ర.. అప్పుడే విరాట్ కోహ్లీ క్లబ్లోకి గ్రాండ్ ఎంట్రీ!
- టీ20 ర్యాంకుల్లో అభిషేక్ శర్మ అరుదైన మైలురాయి
- మూడవ భారతీయ బ్యాట్స్మన్గా అభిషేక్ రికార్డు
- అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అప్పుడే ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అభిషేక్ 900లకు పైగా రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ర్యాంకుల్లో ఈ ఘనత అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకుల్లో అభిషేక్ నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ ఖాతాలో 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఇదివరకు టీ20 ర్యాంకుల్లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే 900లకు పైగా రేటింగ్ పాయింట్లను సాధించారు. గతంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 912తో టీమిండియా తరపున అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 909 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. సూర్య, కోహ్లీలు సుదీర్ఘ కాలం భారత్ తరపున ఆడిన తర్వాత ఈ ఘనత సాధించగా.. అభిషేక్ శర్మ 21 మ్యాచ్లలోనే సాధించాడు. సూర్య, కోహ్లీల ఎలైట్ క్లబ్లోకి అభిషేక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ మెరుపు బ్యాటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Also Read: IND vs WI: పంత్, అయ్యర్ అవుట్.. అభిమన్యు సంగతేంటో?
2025 ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. 24 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పాకిస్థాన్పై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. దాంతో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ అయింది. 2012లో అహ్మదాబాద్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పేరిట ఉంది. 23 బంటులోనే హఫీజ్ అర్ధ సెంచరీ బాదాడు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!