Aadi Srinivas : మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడు..
- మాజీ మంత్రి హరీష్ రావుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్
- మీ పాపపు పరిపాలన పై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడు
- రాజన్న ఆలయంను అభివృద్ది చేస్తన్నాని మోసం చేసిన మీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడని, రాజన్న ఆలయం ను అభివృద్ది చేస్తనాని మోసం చేసిన మీరు.. నన్ను ఓడకొట్టడానికి 2018 లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేసి నిర్మాణం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికయినా మీ మామ కేసీఆర్ తరపున క్షమించు అని అడగాలని, కాళేశ్వరం కూలిపోయింది, ఫోన్ ట్యాపింగ్, గొర్ల, బర్ల స్కామ్ లు… ఈ ఫార్ములా కేసులు ఎవరివి… 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాట్లాడేది అని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. ఇవాళ గురుకుల పాఠశాలలో కాస్మోటిస్క్స్ 200 శాతం పెంచామని, 20 ఏళ్ల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మేము అని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని, 10 ఏళ్ళ పరిపాలన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఆది శ్రీనివాస్. దేశంలోనే చరిత్ర, ఏక కలలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది అని ఆయన అన్నారు.
Duddilla Sridhar Babu : ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అంతేకాకుండా..’ప్రగతి భవన్ ను మీరు ప్రగాళభాల కోసం… మేము ప్రజల సమస్యల కోసం… వేదిక గా మార్చాము.. మీరు ప్రమాణం చేసి రాజన్న గుడిని డెవలప్ చేయలేదు.. రంగుల రంగుల బ్రోచర్ల తో కాలం వెళ్లాదిశారు.. రాజన్న ఆలయానికి మేము 50 కోట్లు మంజూరు చేసాం… నేతన్న ల కి బతుకమ్మ చీరాల పెండింగ్ బకాయియులు పెట్టింది ఎవరు.. అక్కడ ఉన్న కాటన్, పాలిష్టర్ పరిశ్రమ లను దూరం చేసింది మీరు కదా… మీరు పెట్టిన బకా్యులు మేము చెల్లించాము.. మేము మాట ఇవ్వకున్న యారన్ డిఫో మంజూరు చేసింది మేము… వేములవాడ క్లస్టర్.. పదేళ్ల లో రాష్ట్రము లో విద్వాంసం చేసారు… రాజన్న కి ఇచ్చిన మాట తప్పారని మిమ్మల్ని గద్దె దిగిపోయారు.. తెలంగాణ లో ఎం కోల్పోయారో అంటే మీ నలుగురు ఉద్యగాలు పోయాయి.. పదవులు పోయాయని ఈర్ష్య తో నే మాట్లాడుతున్నారు.. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓడి పోయారు.. ప్రజా ప్రజల అందిస్తాం… హరీష్ లాంటి వారు వస్తారు పోతారు… 11 మాసల్లో ఎవరు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలు చూడగలరు..’ అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
PM Modi: కాంగ్రెస్కి అవినీతిలో ‘‘పీహెచ్డీ’’ ఉంది.. ప్రధాని మోడీ ఫైర్..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!