UP: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన ఓ వ్యక్తి.. వేదికపై ప్రసంగిస్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
Benefits of scorpion venom : కోట్లు పలుకుతున్న తేలు విషం.. దాంతో ఏం చేస్తారంటే..
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పట్టణంలోని అవంతీబాయి కూడలికి చేరుకోగానే.. అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు ఆయనకు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఓ కార్యకర్త వాహనంపై నల్ల ఇంకు పోసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారిని పోలీసులు తరిమికొట్టారు. అనంతరం.. సభా వేదిక వద్దకు చేరుకున్న స్వామి ప్రసాద్ మౌర్య వేదికపై చేరుకుని ప్రసంగిస్తున్నారు. ఇంతలో ముందు వరుసలో కూర్చున్న ఓ యువకుడు లేచి స్వామి ప్రసాద్ మౌర్య వైపు షూ విసిరాడు. యువకుడు విసిరిన షూ పోడియం సమీపంలో అమర్చిన కెమెరా ట్రిపాడ్కు తగిలింది.
Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..
యువకుడు బూటు విసిరడంతో సభాస్థలి వద్ద తోపులాట జరిగింది. ఘటనా స్థలం నుంచి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ యువకుడిని ధర్మేంద్ర ధాకడ్ గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత యోగి యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ తోమర్ ఓ వీడియోను విడుదల చేస్తూ షూ విసిరిన వ్యక్తిని ఆ సంస్థ అధికారిగా అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని కపటత్వం అని పిలిచే వారిని, బ్రాహ్మణులను రాక్షసులని పిలిచేవారిని, రామచరిత్ మానస్ని అవమానించేవారిని ఇలాంటి బూట్లతో స్వాగతిస్తామని తెలిపారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికీ ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!