Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..
- జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు.
- ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ.
- విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్.
- మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ చేశారు సైబర్ మోసగాళ్లు. ఇకపోతే ముందుగా శివప్రసాద్ తన వాట్సాప్ లో వచ్చిన ఓ లింకు అచ్చం బ్యాంకు లోగోను కలిగి ఉండడంతో ఆయన బ్యాంకు నుండి వచ్చిందని అనుకొని లింకు ఓపెన్ చేయగా.. అక్కడ ఏటీఎం డీటెయిల్స్ అడగడంతో ఆయన ఎంటర్ చేశాడు. ఇంకేముంది.. అరగంట తర్వాత సైబర్ నేరగాళ్ల బాధితుడు శివప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం 40 వేల రూపాయలను లూటీ చేశారు. విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేయగా., మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అతనికి మెసేజ్లు అందాయి. దాంతో అతను మోసపోయానని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలుపెట్టారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!