Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..
- జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు.
- ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ.
- విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్.
- మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
Also Read
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ చేశారు సైబర్ మోసగాళ్లు. ఇకపోతే ముందుగా శివప్రసాద్ తన వాట్సాప్ లో వచ్చిన ఓ లింకు అచ్చం బ్యాంకు లోగోను కలిగి ఉండడంతో ఆయన బ్యాంకు నుండి వచ్చిందని అనుకొని లింకు ఓపెన్ చేయగా.. అక్కడ ఏటీఎం డీటెయిల్స్ అడగడంతో ఆయన ఎంటర్ చేశాడు. ఇంకేముంది.. అరగంట తర్వాత సైబర్ నేరగాళ్ల బాధితుడు శివప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం 40 వేల రూపాయలను లూటీ చేశారు. విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేయగా., మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అతనికి మెసేజ్లు అందాయి. దాంతో అతను మోసపోయానని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలుపెట్టారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
తాజావార్తలు
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!