Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..
- జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు.
- ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ.
- విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్.
- మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
GVMC Standing Committee Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
Also Read
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసిన శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన ఖాతా నుండి 40 వేలు రూపాయలను లూటీ చేశారు సైబర్ మోసగాళ్లు. ఇకపోతే ముందుగా శివప్రసాద్ తన వాట్సాప్ లో వచ్చిన ఓ లింకు అచ్చం బ్యాంకు లోగోను కలిగి ఉండడంతో ఆయన బ్యాంకు నుండి వచ్చిందని అనుకొని లింకు ఓపెన్ చేయగా.. అక్కడ ఏటీఎం డీటెయిల్స్ అడగడంతో ఆయన ఎంటర్ చేశాడు. ఇంకేముంది.. అరగంట తర్వాత సైబర్ నేరగాళ్ల బాధితుడు శివప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం 40 వేల రూపాయలను లూటీ చేశారు. విడతలవారీగా మొత్తం ఐదుసార్లు 5000 రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేయగా., మరోసారి 15 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అతనికి మెసేజ్లు అందాయి. దాంతో అతను మోసపోయానని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును మొదలుపెట్టారు.
Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..
తాజావార్తలు
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!