దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు చేపట్టినా నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ను ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.10.3 కోట్లు కొల్లగొట్టారు.
ATM Withdrawal: ఆటో టెల్లర్ మిషన్.. ఈ పేరు వింటే చాలామంది ఇది ఏంటి అని అడిగేవారు ఎందరో. అదే ఏటీఎం అని చెప్పండి సులువుగా గుర్తుపట్టేస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నట్లయితే మీరు కావలసిన సమయంలో ఈ ఏటీఎం మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకొని మనం ఉపయోగించుకొనే విధంగా బ్యాంకులు ఏర్పాటు చేశాయి. అయితే మనిషి తప్పు చేసినట్లుగానే అప్పుడప్పుడు యంత్రాలు కూడా పాడవడం వల్ల తప్పులు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.…
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. GVMC Standing Committee Elections:…
Ananya Nagalla : ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది. తరచుగా ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల అనేకమంది డబ్బులను పోగొట్టుకోవడమే గాక వాటి వల్ల జరిగిన అనర్ధాల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయిన వారు చాలానే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ చెందిన హీరోయిన్ సైబర్ మోసగాళ్లకు టార్గెట్…
ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త స్మిషింగ్ అటాక్ మొదలైంది. అయితే ఇది కూడా ఒక రకమైన ఫిషింగ్ దాడి. స్మిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇది ఎస్ఎంఎస్, ఫిషింగ్ కలయిక. అయినప్పటికీ, ఇది సున్నితమైన సమాచార మార్పిడిని ప్రభావితం చేయగలదు. ఎందుకంటే.. ఇందులో ఎస్ఎంఎస్ రూపంలో మోసపూరిత సందేశం ముందుగా బ్యాంకు ఖాతాదారుల సంఖ్యకు పంపబడుతుంది. ఆ తర్వాత ఖాతాదారుడి బ్యాంకు…
ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. Also…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలను వెలుగులోకి వచ్చిన అనేక ఘటనలు చుశాం. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో స్కాం బయట పడింది. అది ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోన్ ఫ్రాడ్. దీనితో మోసగాళ్లు ఏకంగా మనకి సంబంధిచిన స్నేహితులు, బంధువులు లేదా తల్లిదండ్రులు వాయిస్ లని క్లోనింగ్ చేసి ఫేక్ కాల్స్ తో కొత్త దందాకి తెరలేపారు.
Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా..