Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..
- వరదలో చిక్కుకున్న 9 మంది
- నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే
- వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాగా బిబిపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకున్నారు. పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావులకు వద్దకు వెళ్లారు గ్రామస్తులు.
Also Read:Astrology: ఆగస్టు 28, గురువారం దినఫలాలు
Also Read
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వరద పెరగడంతో చెరువు మధ్యలో చిక్కుకున్న తొమ్మిది మంది గ్రామస్తులు. తమను కాపాడాలని అధికారుకు సమాచారం అందించారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకుంది. చెరువులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను సిద్ధం చేసుకుని చెరువులోకి బయలుదేరింది రెస్క్యూ టీం. సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
కామారెడ్డి లో వర్షం మళ్ళీ మొదలైంది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కామారెడ్డి -హైదరాబాద్ రూట్ లో మెల్లి మెల్లిగా కదులుతున్న వాహనాలు.. కామారెడ్డి – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం.. పలు రైళ్లు రద్దయ్యాయి.. జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో నీట మునిగిన వరి మొక్క జొన్న పత్తి పంటలు.. లింగం పేట, నాగిరెడ్డి పేట, మాచారెడ్డి, సదా శివ నగర్, గాంధారి లో కోతకు గురైన రోడ్లు.. జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం లోని జీ.అర్. కాలనీ, అశోక్ నగర్, పంచముఖి హనుమాన్, కాకతీయ కాలనీ లు గోసంగి, ఇందిరా నగర్ కాలనీ లు.. లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 150 పునరావాస కేంద్రాలకు భాదితుల తరలింపు.. సత్యా గార్డెన్, ఉర్దూ భవన్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!