Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ఏడుగురు యాత్రికులు మరణించగా, 28 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Read Also: Uttar Pradesh: ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. కర్రలతో కొట్టి చంపిన జనాలు
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగోత్రి హైవేపై ఆదివారం నాటి ప్రమాదానికి ప్రధాన కారణం, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణమని తెలిపారు. ఈ ఘటనపై డ్రైవర్ ముఖేష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఉత్తరకాశీ) పేర్కొన్నారు. బస్సు లోయలో పడిపోతున్న సమయంలో బస్సు వేగం అతిగా ఉందని గాయపడిన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు.
Read Also: Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్కు సమయం లేకపోవడం, ఏమీ తోచకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారని, పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయని.. అతడు కోలుకున్నాక అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. 35 మందితో బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా బస్సులోయలో పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
- Tags
- bus
- died
- national news
- people
- valley
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!