Arvind Kejriwal: 40 శాతం మహిళలు నాకు ఓటు వేయరు.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారు- కేజ్రీవాల్
- 40 శాతం మంది తమకు అనుకూలంగా లేరు- అరవింద్ కేజ్రీవాల్
- ఇటీవలే 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ప్రకటించిన కేజ్రీవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు. సోమవారం ఆయన మొదట ‘మహిళా అదాలత్’లో బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం.. బదర్పూర్లో పాదయాత్రకు ముందు మాట్లాడారు. ఇతర మహిళలను కూడా ఒప్పించే బాధ్యతను వారికి మద్దతు ఇచ్చే మహిళలకు అప్పగించింది.
Read Also: Telangana: ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
బదర్పూర్లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘నిన్న ఓ సర్వే వచ్చింది. ఢిల్లీలో 60 శాతం మంది మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తున్నారు. 40 శాతం స్త్రీలు నాకు ఓటు వేయరు అని వచ్చింది. 60% సరిపోదు. 100% మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలి..’ అని అన్నారు. పురుషులు కూడా మహిళలను ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలని కోరాలని కేజ్రీవాల్ అన్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయమని మీ వాళ్లకు కూడా చెప్పండి. మగవారి కంటే స్త్రీలు తెలివైనవారని నేను నమ్ముతాను. కొంతమంది బీజేపీ పేరుతో తిరుగుతారు. బీజేపీ వాళ్ళు ఏం ఇచ్చారో చెప్పండి. అమ్మానాన్నలందరి కర్తవ్యాన్ని నేను చేయబోతున్నాను. ఆడ వారిని వారి మగవారితో కూర్చోబెట్టి బిజెపి ఉచ్చులో పడవద్దని వారికి వివరిస్తాను. కేజ్రీవాల్తో కలిసి నడవండి అప్పుడే ఢిల్లీకి సంక్షేమం లభిస్తుంది.’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Read Also: Bollywood : హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన భామ
నెలవారీ 1000 రూపాయల ఆర్థిక సహాయంతో ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్’ పథకాన్ని తమ ప్రభుత్వం ఆమోదించిందని కేజ్రీవాల్ వేదికపై నుండి మహిళలకు గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత ఈ మొత్తాన్ని రూ.2100కు పెంచుతామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికార వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. ఈసారి మహిళలను తమవైపు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహం రచించింది. ఇందులోభాగంగా మహిళా అదాలత్ను కూడా ఏర్పాటు చేసి మహిళల భద్రతపై ఉధృతంగా ఉద్యమిస్తుంది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!