Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
- ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.
- నలుగురు మృతి..
- ముగ్గురి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించే కారు దారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో పేద్దగా కేకలు వినిపించాయి. కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా చెల్లచెదురుగా మారింది. కారు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు.
G. Kishan Reddy: వ్యక్తులు, కుటుంబం కోసం కాదు.. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ..
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
ఎటావాలోని ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 19పై ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆగ్రా కాన్పూర్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఎర్టిగా ఢీకొట్టింది. ఢీకొనడంతో కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళ, బాలికను జిల్లా ఆస్పత్రి నుంచి సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. మాట్లాడగలిగే జితేంద్ర అనే పిల్లాడు మేం తన తల్లి ఇంటికి వెళ్తున్నామని చెప్పాడు. మా చెల్లి, మా అమ్మ గాయపడ్డారు. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. సగం కుటుంబం చనిపోయిందని తెలిపాడు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. రెస్క్యూ టీమ్ వాహనాన్ని కట్ చేసి మృతుల మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.
Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
ఈ విషయమై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్ చౌదరి మాట్లాడుతూ ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్ఖర్ ఎదురుగా నాలుగు చక్రాల వాహనం, ట్రక్కు ఢీకొన్నట్లు తెలిపారు. ఓ చిన్నారి, బాలిక, పూనమ్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన నలుగురి మృతదేహాలు మార్చురీలో భద్రపరిచారు.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!