Illicit relations: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని పురాన్పురా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక వివాహితతన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకెళ్లి, తన కొడుకును మాత్రం అక్కడే వదిలేసి.. తన భర్త తండ్రితో లేచిపోయింది.
Road Accident: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించే కారు దారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో పేద్దగా కేకలు వినిపించాయి. కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా చెల్లచెదురుగా మారింది. కారు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీశారు…
ఎవరూ చట్టానికి చుట్టాలు కాదు.. వారు ప్రజాప్రతినిధులైనా సరే.. గతంలో నమోదైన ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కథేరియాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిది కోర్టు.. 11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ వారంట్ జారీ చేసింది. ఇక, ఎంపీ కథేరియాతో పాటు,…