Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Sensational Comments On Farmers Loan Waiver

G. Kishan Reddy: వ్యక్తులు, కుటుంబం కోసం కాదు.. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ..

Published Date :August 21, 2024 , 1:15 pm
By Bhanu
  • పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడుతూ వ్యక్తుల పేరుతో కుటుంబ పార్టీ లు నడుస్తున్నాయి..
  • బీజేపీ కేడర్ బేస్డ్ పార్టీ- సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ..
  • ప్రపంచం లోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ
G. Kishan Reddy: వ్యక్తులు, కుటుంబం కోసం కాదు.. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

G. Kishan Reddy: వ్యక్తుల కోసం కుటుంబం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాదు…దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడుతూ, వ్యక్తుల పేరుతో కుటుంబ పార్టీ లు నడుస్తున్నాయన్నారు. బీజేపీ కేడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అన్నారు. ఈ రోజు మాస్ ఆర్గనైజేషన్ గా అవతరించిందన్నారు. కార్యకర్తలు అందరూ సభ్యత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచం లోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ అని తెలిపారు.

Read also: Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

పార్టీ బలపడేందుకు సభ్యత్వ నమోదు చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు చేయాలని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావాలని ఆకాంక్ష ప్రజల్లో ఉందన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విజయం సాధించాలి… దీనికి సభ్యత్వం కీలకమని తెలిపారు. ఆన్లైన్ సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి 77 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. వేలాది బూత్ లో బీజేపీ నంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ లు ఇచ్చి అధికారం లోకి వచ్చి వాటికి తూట్లు పొడుస్తుందన్నారు. యే ఒక దిక్లరేషన్ అమలు చేయలేదన్నారు.

Read also: Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..

దేవతల మీద ఓట్లు పెట్టీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డీ చెప్పారని మండిపడ్డారు. 50 శాతం కూడా రుణమాఫీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పై వాస్తవ పరిస్థితులు బయట పెట్టాలన్నారు. ప్రభుత్వం పెట్టకపోతే బీజేపీ ఆ వివరాలు బయట పెడుతుందన్నారు. యే గ్రామంలో కూడా రుణమాఫీ పూర్తిగా కాలేదని అన్నారు. ఒక వైపు సభ్యత్వం చేస్తూనే రైతుల సమస్యల పై పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ వివిధ వర్గాలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు… ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందన్నారు.

Read also: Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లిబరేషన్ డే ను చేయాలి.. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందన్నారు. అన్ని వర్గాలను బీజేపీ సభ్యులుగా చేర్పించాలన్నారు. ప్రతి కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేయించాలని తెలిపారు. క్రియాశీల కార్యకర్త కావాలి అంతే వంద మందిని సభ్యులుగా చెర్పించాలన్నారు. సభ్యత్వ నమోదు ను ఒక ఉద్యమం లాగా చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను సంఘటితం చేసి ఉద్యమం అన్నారు. కలిసి కట్టుగా , ఐక మత్యం తో సభ్యత్వ నమోదు చేయిద్దామన్నారు.
Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • farmers loan waiver
  • Kishan Reddy
  • Kishan Reddy sensational comments on farmers loan waiver
  • sensational comments

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions