Jammu Kashmir: అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి.. కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
- జమ్మూ కాశ్మీర్లో వింత వ్యాధి
- ఇప్పటికే 17 మంది మృతి
- గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్మెంట్ జోన్గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. “బాధల్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్లుగా విభజించాం. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలు నిషేధించాం. బాధిత కుటుంబాలకు ఆహారం, నీటిని సరఫరా చేశాం. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ” అని తెలిపారు.
READ MORE: Jammu Kashmir: అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి.. కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఆరోగ్య, పోలీసు శాఖలకు కఠిన సూచనలు..
మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్య, పోలీసు శాఖలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ దుళ్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏడీజీపీ జమ్మూ, డీఐజీ రాజౌరి-పూంచ్ రేంజ్, జిల్లా కమీషనర్ రాజౌరి, జీఎంసీ జమ్మూ, రాజౌరి ప్రిన్సిపాల్తో సహా అనేక జాతీయ ఆరోగ్య సంస్థల నిపుణులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, పోలీసు శాఖలను ఆదేశించారు. గ్రామ జనాభాను పర్యవేక్షించేందుకు రెండు శాఖలు సరైన ఎస్ఓపీని సిద్ధం చేయాలని సూచించారు. గ్రామంలో తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించి ఎస్ఓపీలు పాటించేలా చూడాలని ఆరోగ్య, పోలీసు శాఖలను కోరారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు పరీక్షించిన తర్వాతే ఆహారం తినడానికి అనుమతింస్తారు. ఈ మరణాలకు అసలు కారణాలు తెలిసే వరకు.. పోలీసులు, ఆరోగ్య నిపుణులు నిర్దేశించిన విధానాల ప్రకారం.. దర్యాప్తును కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!