Uddhav Thackeray: “మీరు రాహుల్ గాంధీని ఆపలేరు”.. ఠాక్రే పార్టీ ప్రశంసలు..
- రాహుల్ గాంధీపై ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ప్రశంసలు..
- శివసేన మౌత్ పీస్ సామ్నాలో కీలక వ్యాఖ్యలు..
- గత 10 ఏళ్లలో బీజేపీని ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: జూలై 1న అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన(యూబీటీ) ప్రశంసలు కురిపించింది. రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని బుదవరాం పేర్కొంది. పార్టీ మౌత్ పీస్ సామ్నాలో ఆయనపై ప్రశంసించింది. దేశవ్యాప్తంగా అధికార పార్టీ పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో పాలకులు మరిన్ని విషయాలను చూడబోతున్నారని పేర్కొంది.
Rahul Gandhi: Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను, వారి బీజేపీ పార్టీని ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, రాహుల్ గాంధీ మోడీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దీనికి ఆయనను అభినందించకుండా ఉండలేం అని సామ్నా పత్రికలో రాసుకొచ్చింది. బీజేపీ ‘‘హిందూ మతానికి గుత్తాధిపత్యం’’ కాదని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన తర్వాత పార్లమెంట్లో తుఫాను చెలరేగిందని, గత 10 ఏళ్లలో తొలిసారిగా అమిత్ షా స్పీకర్ ఓం బిర్లా నుంచి రక్షణ కోరారని చెప్పింది.
ఇప్పటి వరకు మోడీ-షా తమ మెజారిటీ బలంతో పార్లమెంట్ని తమ కాళ్ల కింద ఉంచడానికి ప్రయత్నించారు, కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రతిపక్షం పార్లమెంట్లో ఉందని సామ్నా పేర్కొంది. గత 10 ఏళ్లుగా వారు హిందుత్వ, మతం పేరుతో ఎన్నికల్లో పోరాడారని, ఇప్పుడు వారికి అసలు రూపం కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, ఖాళీ సభలో ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ రాకతో నిద్రపోతున్న పార్లమెంట్ గోడలు కదిలాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!