Uddhav Thackeray: “మీరు రాహుల్ గాంధీని ఆపలేరు”.. ఠాక్రే పార్టీ ప్రశంసలు..
- రాహుల్ గాంధీపై ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ప్రశంసలు..
- శివసేన మౌత్ పీస్ సామ్నాలో కీలక వ్యాఖ్యలు..
- గత 10 ఏళ్లలో బీజేపీని ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: జూలై 1న అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన(యూబీటీ) ప్రశంసలు కురిపించింది. రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని బుదవరాం పేర్కొంది. పార్టీ మౌత్ పీస్ సామ్నాలో ఆయనపై ప్రశంసించింది. దేశవ్యాప్తంగా అధికార పార్టీ పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో పాలకులు మరిన్ని విషయాలను చూడబోతున్నారని పేర్కొంది.
Rahul Gandhi: Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను, వారి బీజేపీ పార్టీని ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, రాహుల్ గాంధీ మోడీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దీనికి ఆయనను అభినందించకుండా ఉండలేం అని సామ్నా పత్రికలో రాసుకొచ్చింది. బీజేపీ ‘‘హిందూ మతానికి గుత్తాధిపత్యం’’ కాదని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన తర్వాత పార్లమెంట్లో తుఫాను చెలరేగిందని, గత 10 ఏళ్లలో తొలిసారిగా అమిత్ షా స్పీకర్ ఓం బిర్లా నుంచి రక్షణ కోరారని చెప్పింది.
ఇప్పటి వరకు మోడీ-షా తమ మెజారిటీ బలంతో పార్లమెంట్ని తమ కాళ్ల కింద ఉంచడానికి ప్రయత్నించారు, కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రతిపక్షం పార్లమెంట్లో ఉందని సామ్నా పేర్కొంది. గత 10 ఏళ్లుగా వారు హిందుత్వ, మతం పేరుతో ఎన్నికల్లో పోరాడారని, ఇప్పుడు వారికి అసలు రూపం కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, ఖాళీ సభలో ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ రాకతో నిద్రపోతున్న పార్లమెంట్ గోడలు కదిలాయని పేర్కొంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..