What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు చంద్రగ్రహణం.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందంటున్న జ్యోతిష్య నిపుణులు
* తిరుమల: నేడు శ్రీవారి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత, బ్రేక్ దర్శనాలు రద్దు, ఇవాళ ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత
Also Read
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేత.
* సత్యసాయి జిల్లా : చంద్రగ్రహణం కారణంగా కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత
* ప్రకాశం : చంద్ర గ్రహణం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూత.. గ్రహణం విడిచిన అనంతరం సంప్రోక్షణ పూర్తి చేసి తిరిగి ఆలయాలు తెరవనున్న అర్చకులు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాలు మూసివేత.. ఉదయం 8 గంటలకు మూసివేసి తిరిగి బుధవారం తెల్లవారు జామున ఆలయ సంప్రోక్షణ చేసి ఉదయం తెరుస్తారు, భక్తులు ఆలయ మూసివేత సమయాలను గమనించాలని దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి
* ఏలూరు: చంద్రగ్రహణం కారణంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం మూసివేత, నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు..
* ఇంద్రకీలాద్రి: చంద్ర గ్రహణం సందర్భంగా మూత పడనున్న ఇంద్రకీలాద్రి… తిరిగి రేపు సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనున్న ఇంద్రకీలాద్రి… ఇవాళ ఉదయం 8 గంటల నుండి రేపటి వరకు అన్ని దర్శనాలు రద్దు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలోని శివాలయాన్ని సందర్శిస్తారు అనంతరం కాకుటూరులో జైన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సాయంత్రం మనుబోలు లో జరిగే వేపకడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* గుంటూరు: నేడు, రేపు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు.. నేడు పెదకాకాని మండలం నంబూరు గుంటూరు మండలం బుడంపాడులో పర్యటించనున్న ఎస్టీ కమిషన్ చైర్మన్.
* గుంటూరు: చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల మూసివేత…
* అనంతపురం : చంద్రగ్రహణం కారణంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం మూసివేత.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం మూసివేత.
* తిరుపతి: నేడు పద్మావతి మహిళా వర్శిటీ పాలక మండలి సమావేశం
* రాజన్నసిరిసిల్ల జిల్లా: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు అధికారులు.. ఉదయం సుప్రభాత సేవ ప్రాత కాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు, గ్రహణం అనంతరం 6:30 నిమిషాలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరనున్న ఆలయ అర్చకులు.. 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతి
తాజావార్తలు
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!