What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు విశాఖకు భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు… రేపు ఏసీఏ-వీడిసిఏ స్టేడియంలో రెండో వన్ డే.. మధ్యాహ్నం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ఇరు జట్లు.. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఋషికొండలోని రాడిషన్ బ్లూకు చేసుకుని అక్కడే బస చేయనున్న క్రికెటర్లు
* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ శాసనసభ సమావేశాలు
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
* హైదరాబాద్: టీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితలుకు ఇవాళ్టి నుంచి సిట్ కస్టటడీ
* నేడు ఢిల్లీలో గ్లోబల్ మిలెట్స్ కాన్ఫరెన్స్
* తిరుమల: ఇవాళ అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. నారాయణగిరి ఉద్యావనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బెజవాడ రైల్వే స్టేషన్లో నేడు ప్రారంభం.. పూరి – కాశీ – అయోధ్య పుణ్య క్షేత్రాలకు వెళ్లనున్న రైలు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి అర్భన్ డవలప్మెంట్ ఆథారిటీ పాలకమండలి సమావేశం.. రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశం
* నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం
* నెల్లూరు: అంబేద్కర్ భవన్లో మాల మహానాడు ఆత్మీయ సమావేశం
* నెల్లూరు: శ్రవణా నక్షత్రం సందర్భంగా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం
* గుంటూరు : విజ్ఞాన్ యూనివర్సిటీలో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు…
* గుంటూరు: వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు రైతు శిక్షణ కేంద్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు సేంద్రీయ వ్యవసాయం పై శిక్షణ తరగతులు..
* గుంటూరు: జేకేసీ కళాశాల 55వ వార్షికోత్సవం.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి..
* గుంటూరు : నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంకామ్, ఎంబీఏ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం…
* పల్నాడు: నేడు నరసరావుపేట కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్…
* కడప : జిల్లా వ్యాప్తంగా నేడు ప్రత్యేక లోక్ అదాలత్..
* అన్నమయ్య జిల్లా: పదకవితా పితామహుడు అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు.. తాళ్ళపాక సమీపంలోని 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు..
* ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘాల సమావేశం. అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష..
* కర్నూలు: నేడు మంత్రాలయంలో పాత ఊరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ప్రాకారం చుట్టూ ఉరేగింపు…..
* కర్నూలు: నేడు మద్దికేర (మం) పెరవలి లో శ్రీ రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
* నంద్యాల: అవుకు మండలం ఎర్రమల కొండల్లో శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి క్షేత్రంలో నేడు విశేష పూజలు, అర్చనలు
* విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం.. విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు..
* కామారెడ్డి : నేడు కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. సరంపల్లి చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్ర.. పాతరాజాంపేట, నిజాంసాగర్ చౌరస్తా రెండు చోట్ల కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!