* నేడు భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు * గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ .. * నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్ చెరు నియోజకవర్గంలో…