Jaishankar: ‘‘పాకిస్తాన్ దాడుల గురించి యూఎస్ హెచ్చరిక’’.. అందుకే భీకర దాడులు చేశాం..
- పాకిస్తాన్ దాడిపై యూఎస్ హెచ్చరిక..
- అందుకే భీకర దాడి చేయాల్సి వచ్చింది..
- ఆపరేషన్ సిందూర్పై జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: పాకిస్తాన్తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము, వారు ఆగిపోతే మేము ఆగిపోతాము’’ అని చెప్పామని జైశంకర్ చెప్పినట్లు సమాచారం. ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భారత్పై పెద్ద దాడికి సిద్ధమవుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, నిఘా వర్గాల సమాచారం అందించినట్లు వెల్లడించారు.
Read Also: Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
‘‘పాకిస్తాన్ పెద్ద దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే, భారత్ తీవ్రమైన దాడులు చేసిందని, పాక్ పెద్ద దాడికి ప్రయత్నిస్తే అంతే బలమైన ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలి’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ప్రకటన, రెండు దేశాల సైనిక స్థాయిలో జరిగిందని, దీంట్లో ఏ విదేశీ మధ్యవర్తిత్వం లేదని జై శంకర్ స్పష్టం చేశారు. టర్కీ, అజర్ బైజాన్ మాత్రమే పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని ఆయన వెల్లడించారు. భారత దేశానికి చాలా దేశాలు మద్దతుగా నిలిచాయని, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని సమర్థించాయని అన్నారు. చైనాకు పాక్తో సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ సమయంలో పాకిస్తాన్కి చైనా స్పష్టమైన మద్దతు ఇవ్వలేదని జైశంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!