Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
- ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో బిచ్చగాడితో లేచిపోయిన భార్య..
- తమ ఆరుగురు పిల్లలను భర్త రాజు దగ్గర వదిలి వెళ్లిన భార్య రాజేశ్వరి..
- తన భార్యను బిచ్చగాడు నాన్ పండిట్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది. దీంతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భర్త రాజు కంప్లైంట్ చేశాడు. అయితే, ఆ బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Also: Formula E Car Race Case : కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
కాగా, హర్దోయ్లోని హర్పల్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, నానే పండిత్ అనే బిచ్చగాడు వారి ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు.. కొన్ని సందర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడుతు ఉండేవాడని రాజు తన కంప్లైంట్ లో తెలియజేశాడు. ఫోన్లో కూడా వారు పలుమార్లు సంభాషించినట్లు చెప్పుకొచ్చాడు.
Read Also: Formula E Car Race Case : బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్తో కేటీఆర్ చర్చలు
అయితే, జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి.. కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు భార్య రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో రాజు తెలిపాడు. ఎప్పటికి ఆమె తిరిగి రాకపోవడంతో భార్య కోసం వెతికాడు.. ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య రాజేశ్వరి వెళ్లిపోయిందన్నాడు.. ఇక, భార్యను నానే పండిట్ అనే బిచ్చగాడు తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో నానే పండిట్ పై బీఎన్ఎస్లోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఆ చట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!