Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
- ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో బిచ్చగాడితో లేచిపోయిన భార్య..
- తమ ఆరుగురు పిల్లలను భర్త రాజు దగ్గర వదిలి వెళ్లిన భార్య రాజేశ్వరి..
- తన భార్యను బిచ్చగాడు నాన్ పండిట్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది. దీంతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భర్త రాజు కంప్లైంట్ చేశాడు. అయితే, ఆ బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Also: Formula E Car Race Case : కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు
Also Read
కాగా, హర్దోయ్లోని హర్పల్ పూర్ లో జీవనం కొనసాగిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే, నానే పండిత్ అనే బిచ్చగాడు వారి ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు.. కొన్ని సందర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడుతు ఉండేవాడని రాజు తన కంప్లైంట్ లో తెలియజేశాడు. ఫోన్లో కూడా వారు పలుమార్లు సంభాషించినట్లు చెప్పుకొచ్చాడు.
Read Also: Formula E Car Race Case : బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్తో కేటీఆర్ చర్చలు
అయితే, జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి.. కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు భార్య రాజేశ్వరి చెప్పినట్లు ఫిర్యాదులో రాజు తెలిపాడు. ఎప్పటికి ఆమె తిరిగి రాకపోవడంతో భార్య కోసం వెతికాడు.. ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య రాజేశ్వరి వెళ్లిపోయిందన్నాడు.. ఇక, భార్యను నానే పండిట్ అనే బిచ్చగాడు తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో నానే పండిట్ పై బీఎన్ఎస్లోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. ఆ చట్టం ప్రకారం నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!