TMC MP Apology: జ్యోతిరాదిత్య సింధియాపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ ఎంపీ క్షమాపణలు
- జ్యోతిరాదిత్య సింధియాపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ హాట్ కామెంట్స్..
- టీఎంసీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళ పరిస్థితులు..
- స్పీకర్ ఓం బిర్లా ముందు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన టీఎంసీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC MP Apology: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై చేసిన వ్యాఖ్యలకు టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు (డిసెంబర్ 12) తెలిపారు. అయితే, సభ ప్రారంభమైన వెంటనే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను లేవనెత్తడానికి అధికార కూటమికి చెందిన కొందరు సభ్యులు లేచి నిలబడ్డారు. కానీ, స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని.. సభ్యులపై ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలన్నారు.. వారి గౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడొద్దని సూచించారు. ఎవరి పైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయరాదని స్పీకర్ పేర్కొన్నారు.
Read Also: AEE Nikesh Kumar: రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. ఏసీబీ కస్టడీకి ఏఈఈ నిఖేష్
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
అయితే, లోక్ సభలో విపత్తు నిర్వహణ చట్ట సవరణలపై చర్చ సందర్భంగా.. COVID-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించాడు. దానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు సహాయం చేసి సంక్షోభాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించారని అన్నారు. కానీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రం గుండా రవాణా చేయడంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.
Read Also: Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, కరోనా సమయంలో భారతదేశం “విశ్వ బంధు”గా నిలిచి.. ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఆయనకు మద్దతుగా నిలిచి జ్యోతిరాదిత్య సింధియాపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాటల దాడికి దిగాడు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పడంతో కేంద్రమంత్రి సింధియాకు టీఎంసీ ఎంపీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!