PM Modi: ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది.. ఆప్, కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారు..!
- ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఓటమి ఖాయం..
- 11 ఏళ్లు రాష్ట్రాన్ని బృష్టు పట్టించింది..
- ఫిబ్రవరి 5వ తేదీ నాటికి అభివృద్ధి కోసం కొత్త వసంతం రానుంది..
- ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది: ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పేరుతో ఆప్ ఏం చేసిందో ఢిల్లీ వాసులకు, యువతకు బాగా తెలుసు అన్నారు. ఇప్పటికే, ఆప్ పాలనతో దేశ రాజధానిలో 11ఏళ్ల సమయం వృథా అయిందని విమర్శలు గుప్పించారు. అందుకే ఇక్కడి యువత బీజేపీతోనే ఉంది.. మేము అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చివేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్, ఆప్ ఈలాంటి పుకార్లు వ్యాపింపజేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు బందు చేయమని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
Read Also: Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
అలాగే, ఆమ్ ఆద్మీ నేతలు పార్టీని వీడుతున్నారు.. ప్రజల్లో పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో వారు గ్రహించారని ప్రధన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని అతడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 8వ తేదీన కాషాయ పార్టీ విజయం సాధిస్తుంది.. వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు రూ.2500 పంపిణీ ప్రారంభిస్తామని మోడీ చెప్పుకొచ్చారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్పై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలదని కొనియాడారు. కొత్త బడ్జెట్తో మిడిల్ క్లాస్ ప్రజలకు అవసరమయ్యే రోజువారీ వస్తువులు మరింత తక్కువ ధరకే దొరుకుతాయని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!