PM Modi: ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది.. ఆప్, కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారు..!
- ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఓటమి ఖాయం..
- 11 ఏళ్లు రాష్ట్రాన్ని బృష్టు పట్టించింది..
- ఫిబ్రవరి 5వ తేదీ నాటికి అభివృద్ధి కోసం కొత్త వసంతం రానుంది..
- ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది: ప్రధాని నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పేరుతో ఆప్ ఏం చేసిందో ఢిల్లీ వాసులకు, యువతకు బాగా తెలుసు అన్నారు. ఇప్పటికే, ఆప్ పాలనతో దేశ రాజధానిలో 11ఏళ్ల సమయం వృథా అయిందని విమర్శలు గుప్పించారు. అందుకే ఇక్కడి యువత బీజేపీతోనే ఉంది.. మేము అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చివేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కాంగ్రెస్, ఆప్ ఈలాంటి పుకార్లు వ్యాపింపజేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి ప్రజా సంక్షేమ పథకాలు బందు చేయమని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
Read Also: Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అలాగే, ఆమ్ ఆద్మీ నేతలు పార్టీని వీడుతున్నారు.. ప్రజల్లో పార్టీపై ఎంత ఆగ్రహం ఉందో వారు గ్రహించారని ప్రధన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈసారి దేశ రాజధాని ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని అతడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 8వ తేదీన కాషాయ పార్టీ విజయం సాధిస్తుంది.. వచ్చే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు రూ.2500 పంపిణీ ప్రారంభిస్తామని మోడీ చెప్పుకొచ్చారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్పై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలదని కొనియాడారు. కొత్త బడ్జెట్తో మిడిల్ క్లాస్ ప్రజలకు అవసరమయ్యే రోజువారీ వస్తువులు మరింత తక్కువ ధరకే దొరుకుతాయని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!