Himanta Biswa Sarma: రోహింగ్యాల చొరబాట్లపై బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల మెతక వైఖరి.. భారత్కి ముప్పు..
- రోహింగ్యాలపై బెంగాల్..జార్ఖండ్ రాష్ట్రాల మెతక వైఖరి..
- చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవచ్చన హిమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల చొరబాట్లు దేశ జనాభాకు ముప్పుగా పేర్కొన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈ చొరబాట్లను అడ్డుకోవడంతో జార్ఖండ్, బెంగాల్ ప్రభుత్వాలు మెతక వైఖరిని అవలంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరబాట్లను అడ్డుకునేందుకు బలహీనంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇది జనాభాకు ముప్పుగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసన సమయంలో ‘‘బెంగాల్ తరుపులు తెరిచి ఉన్నాయి’’ అని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన ప్రస్తావించారు. రోహింగ్యాల సమస్యని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని అన్నారు.
Read Also: Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
బుధవారం గౌహతిలో విలేకరులతో మాట్లాడుతూ.. రోహింగ్యాలు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారు. రోహింగ్యాలను అడ్డుకోవడంలో అస్సాం, త్రిపుర సర్కార్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. అస్సాం ఇకపై అక్రమ వలసదారులకు సురక్షితంగా, స్వర్గధామంగా ఉండబోదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పరిస్థితిని నియంత్రించామని చెప్పారు. కానీ బెంగాల్, జార్ఖండ్ ఈ సమస్యపై మౌనంగా ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడకుంటే వాటిని నియంత్రించొచ్చని హితవు పలికారు. రోహింగ్యాలపై సాఫ్ట్ పాలసీ పనిచేయదని, మనం దానిని ఆపకుంటే, మొత్తం దేశం జనాభా దండయాత్రని ఎదుర్కొంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!