Gandhi father of Pakistan: మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్.. సింగర్ అభిజీత్ భట్టాచార్యకు లీగల్ నోటీసులు
- మహాత్మా గాంధీని పాకిస్థాన్కు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచిన సింగర్ అభిజీత్ భట్టాచార్య..
- గాయకుడు అభిజిత్ భట్టాచార్యకు నోటీసులు పంపిన న్యాయవాది అసిమ్ సోర్డే..
- తక్షణమే సింగర్ భట్టాచార్య క్షమాణపలు చెప్పాలి.. లేకపోతే క్రిమినల్ కేసు పెడుతాం: అసిమ్ సోర్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi father of Pakistan: మహాత్మా గాంధీని పాకిస్థాన్కు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచినందుకు సింగర్ అభిజీత్ భట్టాచార్యకు పూణేకు చెందిన న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపారు. తన క్లయింట్ మనీష్ దేశ్పాండే తరపున పంపిన ఈ నోటీసుల్లో భట్టాచార్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోతే, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆ లీగల్ నోటీసుల్లో తెలిపారు.
Read Also: Dense Fog: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
అయితే, గత నెలలో సంగీత స్వరకర్త ఆర్డి బర్మన్ మహాత్మా గాంధీ కంటే పెద్దవాడని, కరంచంద్ గాంధీ పాకిస్తాన్కు ‘జాతి పితామహుడు’ భారతదేశానికి కాదు అని అభిజిత్ భట్టాచార్య చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. భారత్ ఎప్పటి నుంచో ఉంది.. పాకిస్తాన్ మాత్రం భారతదేశం నుంచి ఉద్భవించింది అన్నాడు. ఇక, గాంధీని భారతదేశానికి జాతిపిత అని పొరపాటుగా పిలిచారు అని పేర్కొన్నాడు. దీంతో, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా “మహాత్మా గాంధీకి చెందిన దేశం”గా గుర్తించబడిందని గాయకుడు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు మహాత్మా గాంధీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తన లీగల్ నోటీసులో న్యాయవాది అసిమ్ సోర్డే పేర్కొన్నారు.
Read Also: Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవేనట
ఇక, భారతదేశం ఎప్పుడూ ఉనికిలో ఉంది.. పాకిస్థాన్ పొరపాటున సృష్టించబడిందని సింగర్ అభిజిత్ భట్టాచార్య మూర్ఖపు ప్రకటన చేశారని మనీష్ తరపు అడ్వకేట్ అసిమ్ సోర్డే పేర్కొన్నారు. ఈ ప్రకటన మహాత్మా గాంధీ జీ పట్ల మీ మనస్సులో ద్వేషాన్ని చూపిస్తుంది అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తక్షణమే భట్టాచార్య క్షమాపణలు చెప్పాలి, లేకపోతే అతనిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353 (పబ్లిక్ దుర్మార్గం), సెక్షన్ 356 (పరువు నష్టం) కింద ఫిర్యాదు చేస్తామని నోటీసులో సోర్డే వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!