RSS Leader: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు.. కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి
- బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ నేత..
- పాకిస్థాన్, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోం..
- ఈ సమస్యను చర్చల ద్వారా కాకపోతే మరో మార్గంలో పరిష్కరించండి: ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Leader: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరిస్తూ, బాధిత సమాజాన్ని రక్షించడానికి తక్షణమే తగిన కృషి చేయాలన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని నేను ఆశిస్తున్నాను.. కానీ, ఆ చర్చలు ఫలించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మోడీ సర్కార్ గట్టిగా ప్రయత్నించాలన్నారు. మా దేవాలయాలను తగులబెడుతున్నారు.. హిందూ మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి ప్రతి హిందువు ఆగ్రహానికి లోనవాలని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ తెలిపారు.
Read Also: CM Chandrababu: హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి: సీఎం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస హిందూ సమాజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుంది.. ఈ సంఘటనలను ఖండించడం వల్ల పని జరగదని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోమన్నారు. ఇప్పుడు, మనం ఏమీ చేయకపోతే మన భావి తరాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్పై కూడా విరుచుకుపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నడుపుతున్న దేశంలో శాంతి లేదు అని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్లో ఇబ్బందులను సృష్టించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. అలాగే, ఇతర దేశాలలో హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత సునీల్ అంబేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!