Ranya Rao: రన్యారావుతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటానన్న జతిన్
- రన్యారావుతో సంసారం చేయలేను
- విడాకులు తీసుకుంటానన్న భర్త జతిన్
కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుతో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ మేరకు అతడు న్యాయవాదిని సంప్రదించినట్లు మీడియా సమావేశంలో జతిన్ తెలిపారు.
ఇది కూాడా చదవండి: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఒక వివాహ బ్రోకర్ ద్వారా 2024, అక్టోబర్ 6న రెస్టారెంట్లో రన్యారావు-జతిన్ కలిసి మాట్లాడుకున్నారు. అదే నెల 23న నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 27న వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ హాజరయ్యారు. వీఐపీలంతా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారు. అనంతరం ఖరీదైన ప్లాట్లో సంసారాన్ని మొదలుపెట్టారు. నెలలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మాటిమాటికీ వ్యాపారాలంటూ దుబాయ్ వెళ్తుండేది. చెప్పినా వినకపోవడంతో రన్యారావుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల డీఆర్ఐ అధికారుల విచారణలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జతిన్ తేల్చి చెప్పాడు.
ఇది కూాడా చదవండి: The Paradise : డబ్బులు లేక ‘ప్యారడైజ్’ కు బ్రేక్.. రూమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్
మార్చి 3న బెంగళూరు ఎయిర్పోర్టులో రూ.12 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడింది. స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె నివాసాన్ని తనిఖీ చేయగా రూ. 3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక ఈ కేసులో రన్యారావు తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. తండ్రి పరపతిని ఉపయోగించుకుని ఎయిర్పోర్టులో రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు.
ఇది కూాడా చదవండి: Exclusive : పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. రిజెక్ట్ చేసిన బాలయ్య
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!