Ranya Rao: రన్యారావుతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటానన్న జతిన్
- రన్యారావుతో సంసారం చేయలేను
- విడాకులు తీసుకుంటానన్న భర్త జతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుతో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ మేరకు అతడు న్యాయవాదిని సంప్రదించినట్లు మీడియా సమావేశంలో జతిన్ తెలిపారు.
ఇది కూాడా చదవండి: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి
Also Read
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
ఒక వివాహ బ్రోకర్ ద్వారా 2024, అక్టోబర్ 6న రెస్టారెంట్లో రన్యారావు-జతిన్ కలిసి మాట్లాడుకున్నారు. అదే నెల 23న నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 27న వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ హాజరయ్యారు. వీఐపీలంతా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారు. అనంతరం ఖరీదైన ప్లాట్లో సంసారాన్ని మొదలుపెట్టారు. నెలలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మాటిమాటికీ వ్యాపారాలంటూ దుబాయ్ వెళ్తుండేది. చెప్పినా వినకపోవడంతో రన్యారావుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల డీఆర్ఐ అధికారుల విచారణలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జతిన్ తేల్చి చెప్పాడు.
ఇది కూాడా చదవండి: The Paradise : డబ్బులు లేక ‘ప్యారడైజ్’ కు బ్రేక్.. రూమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్
మార్చి 3న బెంగళూరు ఎయిర్పోర్టులో రూ.12 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడింది. స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె నివాసాన్ని తనిఖీ చేయగా రూ. 3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక ఈ కేసులో రన్యారావు తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. తండ్రి పరపతిని ఉపయోగించుకుని ఎయిర్పోర్టులో రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు.
ఇది కూాడా చదవండి: Exclusive : పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. రిజెక్ట్ చేసిన బాలయ్య
తాజావార్తలు
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్లో నాని కొత్త సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!