Ram Mandir: న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో రామమందిర వేడుక లైవ్ టెలికాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా 7000 మంది ముఖ్య అతిథులతో పాటు సాధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మరోవైపు కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, విరాట్ కోహ్లీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
Read Also: Alcohol: ఆల్కాహాల్ మానేస్తేనే మంచి నిద్ర.. కీలక అధ్యయనంలో వెల్లడి..
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిరం వేడకలు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోని అన్ని భారత రాయబార కార్యాలయాల్లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ప్రసారం కానుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ భారత్ మరియు విదేశాల్లోని రామభక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు బీజేపీ పార్టీ బూత్ లెవల్లో రామాలయ ప్రారంభోత్సవాన్ని స్క్రీనింగ్ చేయడానికి సిద్ధమైంది. భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది. ఆ రోజు ప్రజలకు అన్నదానాలు నిర్వహించనుంది. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్లోని అన్ని జైళ్లలో ఈ కార్యక్రమాన్ని ఖైదీలకు చూపించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జనవరి 16 నుంచే అయోధ్యలో వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..