High Alert In Rajasthan: రాజస్థాన్లో హైఅలర్ట్.. సాయంత్రం 5గంటలకే బ్లాకౌట్!
- రాజస్థాన్ లో హైఅలర్ట్..
- జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాకౌట్..
- సాయంత్రం 5 గంటల నుంచి జనం ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది. సాయంత్రం 5 గంటల నుంచి జనం ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జై సల్మేర్ లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది.
Read Also: IPL 2025 Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!
Also Read
- New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
- Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
అయితే, రాజస్థాన్లో గురువారం రాత్రి 9 గంటల నుంచి సైరన్లు మోగడంతో.. నగరంలో బ్లాక్ అవుట్ విధించారు. దీంతో మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేవలం 10 నిమిషాల తర్వాత నగరం చుట్టూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో నగర వాసులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లు అర్థరాత్రి వరకు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!