KA. Paul: ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారు.. భారత్ను బెదిరిస్తే ఊరుకోను
- ట్రంప్ అమెరికాను నాశనం చేస్తు్న్నారు
- భారత్ను బెదిరిస్తే ఊరుకోబోనన్న కేఏ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారని.. పన్నుల పేరుతో భారత్ను బెదిరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ను బెదిరించేవారిని తాను సహించబోనని తెలిపారు. ప్రధాని మోడీ ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 29 సార్లు భారత-పాక్ యుద్ధాన్ని ఆపానుంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్ టారిఫ్పై శశిథరూర్ సూచన
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
బెట్టింగ్ యాప్స్ నిషేధించాలని ప్రధాని మోడీ, ఎంపీలకు లేఖ రాసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల 30 కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేది ప్రజాశాంతి పార్టీనే అన్నారు. గద్దర్ను ప్రేమించినవారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.
ఇది కూడా చదవండి: Tollywood : అటు హీరోయిన్ ఇటు ఐటమ్ గర్ల్.. యంగ్ బ్యూటీకి ఫుల్ డిమాండ్
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే దీన్ని అన్యాయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా బృందం ఈనెలలో భారత్లో పర్యటించనుంది. అప్పుడైనా అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..