PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- సరికొత్త రికార్డ్ సృష్టించిన మోడీ
- పన్నెండేళ్ల పాటు ఏకధాటిగా పాలించిన నేతగా చరిత్ర
- ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానిగా మోడీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని పన్నెండేళ్ల పాటు పాలించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. దీంతో దేశ నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇక బుధవారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ (NDA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీని నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఝుల్మురి రుచిచూశారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఝుల్మురి అందించారు. అనంతరం నాయకులకు మోడీ స్వయంగా అందించారు. అందరితో కలిసి తింటూ ఆస్వాదించారు.
ఝుల్మురి ప్రత్యేక ఇదే
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఝుల్మురి ఎంత ప్రత్యేకమైందో తెలిసింది. ప్రచారంలో భాగంగా మోడీ షాపు దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి ఝుల్మురి తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా మరోసారి రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..

భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే రాజకీయ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి బలోపేతంపై సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.


#WATCH | Prime Minister Narendra Modi shares Jhalmuri with fellow NDA leaders at the NDA meeting today at Delhi's Bharat Mandapam.
(Source: Narendra Modi/Instagram) pic.twitter.com/JbTckJSjGP
— ANI (@ANI) June 10, 2026
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!