Big Breaking : మరోసారి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల వెల్లడించాయి. 75 ఏళ్ల సోనియా గాంధీకి జూన్ 2న కోవిడ్ బారిన పడ్డారు. అయితే అప్పటికే ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా సోకడంతో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరకాలేదు.
Tarun Chugh : రాష్ట్రంలో కేసీఆర్కి ప్రజలు “బై..బై..” చెప్తారు
Also Read
జూన్ మధ్యలో సోనియా గాంధీ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఈడీ ముందు హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరింది. ఈ క్రమంలోనే తాజాగా జులై 21న సోనియాగాంధీ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో పాల్గొనాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణలో రాహుల్ గాంధీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?