UP: ఘోరం.. బ్యాంక్ డ్యూటీలో ఉండగా గుండెపోటు.. సీట్లోనే కుప్పకూలిన మేనేజర్
- ఉత్తరప్రదేశ్ బ్యాంక్లో ఘోరం
- సీట్లో కూర్చుని డ్యూటీ చేస్తుండగా గుండెపోటు
- 30 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలిన మేనేజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు.. ఇలా ఏ వయసు తేడా లేకుండా.. అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్లు రావడం దిగ్భ్రాంతి కరమైన పరిణామం. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ బ్యాంక్లో పని చేస్తున్న యువ ఉద్యోగికి హార్ట్ ఎటాక్ వచ్చి కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామంతో సహా ఉద్యోగులంతా షాక్కు గురయ్యారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్లో జరిగింది.
ఇది కూడా చదవండి: KCR: తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!
Also Read
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
- Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
- Kerala Congress: కాంగ్రెస్ ఇరకాటం.. కేరళ మరో కర్ణాటక కాబోతోందా.?
- Vijay-Governor: గవర్నర్ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
హెచ్డీఎఫ్సీ బ్రాంచ్లో జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ షిండే (30) ల్యాప్ట్యాప్లో పని చేస్తున్నాడు. సడన్గా కుర్చీపై నుంచి కిందకి కుప్పకూలిపోయాడు. సహచర ఉద్యోగులంతా అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అధిక ఒత్తిడి కారణంగానే గుండెపోటులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఉద్యోగులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటిదాకా కళ్ల ముందు మెదిలాడిన వ్యక్తి.. ఆ క్షణంలోనే చనిపోవడం చూసి ఉద్యోగులంతా నిశ్చేష్టులయ్యారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!
తాజావార్తలు
-
Lavanya : అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు!
-
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
-
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!