Jairam Ramesh: ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది..
- ప్రజలను మభ్య పెట్టడానికే మోడీ అఖిలపక్షం ఏర్పాటు చేశారు..
- ప్రధాని మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..
- ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు. వరల్డ్ వైడ్ గా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో ఈ విధంగా నష్ట నివారణ చర్యలకు దిగాడని విమర్శలు గుప్పించారు. 2014 వరకు అఖిలపక్షాన్ని ఐక్యరాజ్యసమితికి పంపించి ఇండియా వాణిని వినిపించే సంప్రదాయం ఉండేది.. కానీ, ఆ సంప్రదాయాన్ని నరేంద్ర మోడీ ఆపివేశారని జైరాం రమేశ్ మండిపడ్డారు.
Read Also: Ranya Rao Gold Smuggling Case: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్.. కర్ణాటక హోంమంత్రికి బిగుస్తున్న ఉచ్చు..
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
ఇక, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు పలు పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో 7 టీమ్స్ను ఏర్పాటు చేసి విదేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున రాజకీయ రగడ కొనసాగుతుంది. ఎవరెవరిని పంపాలన్న విషయంలో ఆయా పార్టీలకే వదిలేసి ఉండాలని కొందరు పేర్కొనగా.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని కేంద్ర మైనార్టి శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
- Tags
- bjp
- congress
- jairam ramesh
- PM Modi
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం