Lok Sabha Polls 2024: ఎన్నికల ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 200 మంది..
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వదిలి వెళ్తున్నారు. తాజాగా గుజరాత్ కాంగ్రెస్కి చెందిన 200 మంది నాయకులు ఈ రోజు బీజేపీలో చేరారు. కాంగ్రెస్కి మూలస్తంభాలుగా, అట్టడుగు స్థాయి నుంచి నేతలు కాంగ్రెస్ని విడిచిపెట్టి బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్ మునిగిపోయే నావలా కనిపిస్తోందని, ఆ పార్టీ విభజన, కుల రాజకీయాలపై దృష్టిసారించిందని బీజేపీ అధికార ప్రతినిధి ఆరోపించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: అమిత్ షా.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
గుజరాత్ కాంగ్రెస్కి నాయకత్వం లేదని, పార్టీ క్షీణిస్తున్న దశలో మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వారంతా చెప్పారు. దేశ నిర్మాణం కోసం బీజేపీలో చేరుతున్నామని చెప్పారు. పురుషోత్తం రూపాలా, బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పార్టీ మారిన కాంగ్రెస్ నేత చెప్పారు. అంతకుముందు మే 4న రాజ్కోట్ మాజీ మేయర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ దంగర్, బీజేపీ నాయకులు భరత్ బోఘ్రాలు, పురుషోత్తమ్ రూపాలా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరారు.
మరోవైపు పాటీదార్ వర్గానికి చెందిన పురుషోత్తమ్ రూపాలా ఇటీవల క్షత్రియ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాజ్ పుత్, మొఘలుల మధ్య జరిగిన వివాహాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్ మే 7న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!