Kiren Rijiju: కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే.. మహారాజా హరిసింగ్ కాదు.
Nehru delayed Kashmir’s accession to India not the Maharaja says union minister Kiren Rijiju: జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ట్వీట్లకు స్పందిస్తూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది జవహర్ లాల్ నెహ్రూనే అని.. జమ్మూ కాశ్మీర్ మహారాజు కాదని ఆయన ట్వీట్ చేశారు.
Read Also: Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో జరిగిన ర్యాలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడని.. ఒక వ్యక్తి మాత్రం జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేదని పరోక్షంగా జవహర్ లాల్ నెహ్రును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు. భారత్ లో చేరడకుండా మహారాజా హరిసింగ్ కలలు కన్నారని.. పాకిస్తాన్ దాడి తర్వాత హరిసింగ్ భారతదేశంలో చేరేందుకు మొగ్గు చూపాడని.. షేక్ అబ్దుల్లా(జమ్మూ కాశ్మీర్ మొదటి సీఎం) భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని.. నెహ్రుతో ఉన్న స్నేహం, గాంధీజీ పట్ల ఉన్న గౌరవం కారణంగా భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని ట్వీట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ చారిత్రక అబద్ధం చాలా కాలంగా సాగుతోందని.. స్వాతంత్య్రానికి నెల ముందు జూలై, 1947లోనే తొలిసారి మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారని..అయితే జవహర్ లాల్ నెహ్రూ మహారాజును తప్పిపంపారని.. కాశ్మీర్ భారత్ లో చేరడాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే అని అన్నారు. దీని వల్ల అక్టోబర్ 1947లో పాకిస్తానీ ఆక్రమణదారులు శ్రీనగర్ పట్టణానికి కిలోమీటర్ దూరం వరకు వచ్చారని కిరణ్ రిజిజు దుయ్యబట్టారు. నెహ్రూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కొన్ని ప్రత్యేక చట్టాలను రూపొందించారని.. దీనికి ఇప్పటికీ భారత్ మూల్యం చెల్లిస్తోందని అన్నారు.
This 'historical lie', that Maharaja Hari Singh dithered on question of accession of Kashmir with India has gone on for far too long in order to protect the dubious role of J.L.Nehru. ⁰
Let me quote Nehru himself to bust the lie of @Jairam_Ramesh. 1/6⁰https://t.co/US4XUKAF8E— Kiren Rijiju (@KirenRijiju) October 12, 2022
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?