Karnataka: డీకే శివకుమార్తో దర్శన్ సతీమణి భేటీ.. దేనికోసమంటే..!
- డీకే శివకుమార్తో దర్శన్ సతీమణి విజయలక్ష్మీ భేటీ
- సర్వత్రా ఆసక్తిగా మారిన సమావేశం
- మీడియాతో స్పందించిన డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను నటుడు దర్శన్ సతీమణి విజయలక్ష్మీ కలిశారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం హీరో దర్శన్ జైల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి భేటీ జరగడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: లండన్ పార్కులో వాకింగ్.. పారిస్ ఒలంపిక్స్ కి రామ్ చరణ్ తో చిరు!
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
ఈ భేటీపై డీకే శివకుమార్ మీడియాతో స్పందించారు. కుమారుడి స్కూల్ అడ్మిషన్ గురించి మాట్లాడేందుకే విజయలక్ష్మీ తనను సంప్రదించినట్లు వెల్లడించారు. తన కుమారుడి భవిష్యత్తు గురించి దర్శన్ భార్య విజయలక్ష్మీ ఆందోళన చెందుతోందని తెలిపారు. గతంలో దర్శన్ కుమారుడు తమ పాఠశాలలోనే చదివాడని.. ఆ తర్వాత మరో స్కూల్కు మారినట్లు చెప్పారు. తిరిగి తమ స్కూల్లో కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలని విజయలక్ష్మీ విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఈ విషయంలో సహాయం చేస్తానని చెప్పానని.. అడ్మిషన్ పొందడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు.. దీని గురించి కూడా ప్రిన్సిపల్తో మాట్లాతానని డీకే శివకుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : తెలంగాణ, భారత్లో భాగం కాదా.?
తన అభిమాన హీరో దర్శన్ కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ప్రవిత్రా గౌడ అనే మహిళను ఉద్దేశించి రేణుకాస్వామి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో అతడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో సహా మరో 15 మంది జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో డీకేతో విజయలక్ష్మి భేటీ తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే దర్శన్ విషయంలో ఆమెకు సహాయం చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం నో అని చెప్పారు. పోలీసులు విచారణలో ఉన్న కేసులో జోక్యం చేసుకోలేనని.. కేవలం వారి కుమారుడి భవిష్యత్తు విషయంలో మాత్రమే సహాయం చేయగలను అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..