S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- కాల్పుల విరమణ కోరుకున్నది ఎవరో స్పష్టంగా ఉంది..
- ఆపరేషన్ సిందూర్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ట్రంప్ ‘‘జీరో టారిఫ్’’ ఆఫర్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ సలహా తీసుకోలేదు’’ అని అన్నారు.
Read Also: Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అలాగే, ఉపగ్రహ చిత్రాలు ద్వారా పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. మే 07న తగ్గడానికి సిద్ధంగా లేని వారు, మే 10న మాట్లాడటానికి సిద్ధమయ్యారని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. కాబట్టి, కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారు అనేది స్పష్టంగా ఉందని అన్నారు.
భారతదేశం ‘‘జీరో టారిఫ్స్’’తో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసిందనే ట్రంప్ వ్యాఖ్యలపై జై శంకర్ స్పందించారు. భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఇవి సంక్లిష్టమైన చర్చలు. ప్రతీదీ జరిగే వరకు ఏమీ నిర్ణయించబడదు. ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకంగా ఉండాలి. అది రెండు దేశాలకు మేలు జరగాలి. వాణిజ్య ఒప్పందం నుంచి మనం ఆశించేది అదే.’’ అని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!