S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- కాల్పుల విరమణ కోరుకున్నది ఎవరో స్పష్టంగా ఉంది..
- ఆపరేషన్ సిందూర్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ట్రంప్ ‘‘జీరో టారిఫ్’’ ఆఫర్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ సలహా తీసుకోలేదు’’ అని అన్నారు.
Read Also: Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
అలాగే, ఉపగ్రహ చిత్రాలు ద్వారా పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. మే 07న తగ్గడానికి సిద్ధంగా లేని వారు, మే 10న మాట్లాడటానికి సిద్ధమయ్యారని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. కాబట్టి, కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారు అనేది స్పష్టంగా ఉందని అన్నారు.
భారతదేశం ‘‘జీరో టారిఫ్స్’’తో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసిందనే ట్రంప్ వ్యాఖ్యలపై జై శంకర్ స్పందించారు. భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఇవి సంక్లిష్టమైన చర్చలు. ప్రతీదీ జరిగే వరకు ఏమీ నిర్ణయించబడదు. ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకంగా ఉండాలి. అది రెండు దేశాలకు మేలు జరగాలి. వాణిజ్య ఒప్పందం నుంచి మనం ఆశించేది అదే.’’ అని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!