Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonch Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.
Read Also: chhattisgarh: 20 ఏళ్ల క్రితం హత్య చేశా.. ఇప్పుడు కలలో వేధిస్తున్నాడు.. ఓ వ్యక్తి వింత ఆరోపణ
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
మరికొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ వేదికగా జీ-20 సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇలా దాడి చేసి తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జరిగిన ఈ దాడి తమపనే అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. పూంచ్ జిల్లాలోని రాజౌరి సెక్టార్ లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఉగ్రవాద ఘటన చోటు చేసుకుంది. కాల్పులతో పాటు గ్రేడేడ్స్ దాడి జరగడంతో వాహనంలో మంటలు చెలరేగాయి.
2019లో పుల్వామా దాడిలో తర్వాత జైషే మహ్మద్ తాజా దాడికి పాల్పడింది. పుల్వామా అటాక్స్ తరువాత భారత్ వైమానికి దాడులు చేసింది. పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లోకి వెళ్లి బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి తర్వాత కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. అయితే జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు నేరుగా దాడులు చేయకుండా వాటి అనుబంధ సంస్థలతో, కాశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే పేరుతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. వలసకూలీలు, హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..