పవార్ విపక్షపార్టీల సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీలు హాజరుకావడంలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ నేత శరద్పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహానపడింది. అదే సమయంలో బీజేపీ బలంగా పుంజుకుంది. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో సొంతంగా, కొన్ని పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది.
Read: ఓటీటీ చర్చల్లో నితిన్ ‘మాస్ట్రో’!
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
ఏలాగైనా రాబోయో రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థుల దృష్ట్యా బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తున్నా, మోడి చరిష్మా తగ్గలేదన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీజేపీ పుంజుకొని మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆ తరువాత రోజుల్లో మిగతా పార్టీల మనుగడ కష్టం అవుతుంది. 2024 లో బీజేపీని ఎదుర్కొనడం కోసం విపక్షాలు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విపక్ష పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా? థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని గతంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నించి విఫలం అయ్యారు. దాదాపుగా 16 ఏళ్ల తరువాత థర్డ్ ఫ్రంట్ విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!