Rajnath Singh: భారత్తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
- భారత్తో స్నేహంగా ఉంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చేవాళ్లం..
- ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ బెయిలవుట్ ప్యాకేజీ అందించే వాళ్లం..
- రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2014-15లో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. 2014-15లో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్కి రూ. 90,000 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజీ కన్నా ఎక్కువ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ‘‘ మేము స్నేహితుల్ని మార్చగలం కానీ పొరుగువారిని మార్చలేము’’ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
Read Also: Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే, పాకిస్తాన్ మాత్రం తన నిధుల్ని దుర్వినయోగం చేస్తుందని రాజ్నాథ్ విమర్శించారు. పాక్ తన గడ్డని ఉగ్రవాద కర్మాగారంగా మార్చిందని, దానిని నడపడానికి ఇతర దేశాల నుంచి డబ్బు కోరుతోందని అన్నారు. భారత్కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సాధానంగా ఉపయోగిస్తుందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ విశ్వనీయతపై దాని మిత్రదేశాలకు కూడా సందేహాలు ఏర్పడ్డాయని, ఒంటరిగా మారిందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్ర నిరాశకు లోనైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుందని, అయినా కూడా ఫలితం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పాకిస్తాన్కి ఇష్టం లేదని, ఒకవేళ ఆ దేశం భారత్పై దాడులు చేస్తే, సమాధానం చెబుతామని అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!