Rajnath Singh: భారత్తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..
- భారత్తో స్నేహంగా ఉంటే పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చేవాళ్లం..
- ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ బెయిలవుట్ ప్యాకేజీ అందించే వాళ్లం..
- రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాకిస్తాన్ని ఉద్దేశించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్తో స్నేహంగా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి ఆ దేశం పొందిన దాని కన్నా అతిపెద్ద బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే వాళ్లం అని ఆదివారం అన్నారు. బందిపొరా జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
2014-15లో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. 2014-15లో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్కి రూ. 90,000 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ప్రకటించిన బెయిల్ అవుట్ ప్యాకేజీ కన్నా ఎక్కువ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ‘‘ మేము స్నేహితుల్ని మార్చగలం కానీ పొరుగువారిని మార్చలేము’’ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే, పాకిస్తాన్ మాత్రం తన నిధుల్ని దుర్వినయోగం చేస్తుందని రాజ్నాథ్ విమర్శించారు. పాక్ తన గడ్డని ఉగ్రవాద కర్మాగారంగా మార్చిందని, దానిని నడపడానికి ఇతర దేశాల నుంచి డబ్బు కోరుతోందని అన్నారు. భారత్కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సాధానంగా ఉపయోగిస్తుందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ విశ్వనీయతపై దాని మిత్రదేశాలకు కూడా సందేహాలు ఏర్పడ్డాయని, ఒంటరిగా మారిందని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్ర నిరాశకు లోనైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుందని, అయినా కూడా ఫలితం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పాకిస్తాన్కి ఇష్టం లేదని, ఒకవేళ ఆ దేశం భారత్పై దాడులు చేస్తే, సమాధానం చెబుతామని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!