Missiles hit: భారత్ వస్తున్న నౌకపై హౌతీల మిస్సైల్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missiles hit: ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం తర్వాత నుంచి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హమాస్కి మద్దతు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదాడులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఎర్ర సముద్రంలో తమ క్షిపణులు ఆండ్రోమెడ స్టార్ అనే చమురు నౌకని ఢీకొట్టినట్లు హౌతీలు శనివారం తెలిపారు. నౌకకు నష్టం వాటిల్లినట్లు షిప్ మాస్టర్ నివేదించినట్లు బ్రిటిష్ మెరైన్ సెక్యురిటీ సంస్థ ఆంబ్రే వెల్లడించింది.
Read Also: Yuvraj Singh: భారత్ వరల్డ్కప్ గెలవాలంటే.. వారు ఆ పని చేయాలి..!
Also Read
హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ.. పనామా-ఫ్లా్గ్ ఉన్న ఓడ బ్రిటిష్ యాజమాన్యం కింద ఉందని చెప్పారు. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్స్క్ నుంచి భారత్ లోని వదినార్కు వెళ్తున్నట్లు ఆంబ్రే తెలిపింది. ఇరాన్ ప్రాక్సీలుగా ఉన్న హౌతీ మిలిటెంట్లు నవంబర్ నుండి ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందాబ్ జలసంధి మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో పదేపదే డ్రోన్ మరియు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ నౌకా వాణిజ్యంపై తీవ్ర పరిణామాలు చూపిస్తున్నాయి. ఇజ్రాయిల్ దానికి మద్దతు ఇచ్చే దేశాలకు చెందిన ఓడల్ని హౌతీలు టార్గెట్ చేస్తున్నారు.
USS డ్వైట్ D. ఐసెన్హోవర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ సంకీర్ణ సేనలకు సాయం చేయడానికి శుక్రవారం సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రానికి బయలుదేరింంది. ఇదిలా ఉంటే యెమెన్లోని సాదా ప్రావిన్స్ గగనతలంలో అమెరికన్ MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు హౌతీలు శుక్రవారం తెలిపారు.
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!