Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పాక్ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్తో లింక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi School Bomb Hoax: దేశ రాజధానిలోని పలు స్కూళకు ఈ రోజు బూటకమపు బెదిరింపులు ఎదురయ్యాయి. దాదాపు 100 పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అయితే, ఈ కేసుపై అధికారులు విచారణ ప్రారంభించారు. వీటికి ఉగ్రవాద లింక్ ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రష్యాకు చెందిన డొమైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపు ఈమెయిళ్లకు పాకిస్తాన్తో సంబంధాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Naveen Chandra :అరుదైనా ఘనత సాధించిన నవీన్ చంద్ర..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సూచన మేరకు ఐఎస్ఐఎస్ మాడ్యూల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు అనుమానం ఉందని ఒక అధికారి తెలిపారు. పాఠశాలలకు బెదిరింపులు పంపబడిన ఇమెయిల్ ID- sawariim@mail.ru పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఈమెయిల్లో sawariim అనేది అరబిక్ పదం, 2014 నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ భారత్పై సైబర్ యుద్ధానికి ప్లాన్ చేస్తోందని, అందుకు ఐఎస్ఐ సాయం చేస్తోందని ఓ అధికారి తెలిపారు.
బుధవారం ఉదయం ఈమెయిట్ ద్వారా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే విద్యార్థుల్ని ఇళ్లుకు పంపించారు. అధికారులు పాఠశాలల్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అయితే, ఇవన్నీ బూటకపు బెదిరింపులని తేల్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేరానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని వీకే సక్సేనా అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!